విద్యా వేడుకల్లో విషాదం.. కుక్కల దాడి తప్పించుకునే ప్రయత్నంలో బాలుడి మృతి
హన్మకొండ జిల్లాలో నిర్వహించిన విద్యా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆరో తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్.. విద్యా పండుగ సందర్భంగా పాఠశాలకు వెళ్లాడు. వేడుకల్లో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తుండగా.. ధనుశ్ కిరాణ దుకాణానికి పరుగెత్తాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న కుక్కలు వెంటపడటంతో.. తప్పించుకునే ప్రయత్నంలో అటుగా వెళ్తున్న ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ధనుష్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Published : 20 Jun 2023 14:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు