Nizamabad: 11 వేల మందితో తైక్వాండో ప్రదర్శన.. ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు

నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో 11 వేల మంది విద్యార్థినులు, మహిళలు తైక్వాండో ప్రదర్శన చేశారు. దీంతో ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు సంపాదించారు.

Updated : 03 Mar 2024 12:48 IST

నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో 11 వేల మంది విద్యార్థినులు, మహిళలు తైక్వాండో ప్రదర్శన చేశారు. దీంతో ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు సంపాదించారు.

Tags :

మరిన్ని