Atchannaidu: పోలవరం వెళ్తాం.. ప్రభుత్వ అవినీతిని బయట పెడుతాం: అచ్చెన్న
తెలుగుదేశం నాయకులు పోలవరం సందర్శనకు వెళ్తే.. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో 74 శాతం పనులు పూర్తయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ అవినీతి బయటపడుతుందనే పోలవరం వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
Published : 10 Jun 2023 19:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్