Atchannaidu: పోలవరం వెళ్తాం.. ప్రభుత్వ అవినీతిని బయట పెడుతాం: అచ్చెన్న

తెలుగుదేశం నాయకులు పోలవరం సందర్శనకు వెళ్తే.. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో 74 శాతం పనులు పూర్తయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ అవినీతి బయటపడుతుందనే పోలవరం వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.  

Published : 10 Jun 2023 19:16 IST

తెలుగుదేశం నాయకులు పోలవరం సందర్శనకు వెళ్తే.. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో 74 శాతం పనులు పూర్తయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ అవినీతి బయటపడుతుందనే పోలవరం వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.  

Tags :

మరిన్ని