Rammohan Naidu: తెదేపా అధికారంలోకి రాగానే.. ఆలయాలను అభివృద్ధి చేస్తాం: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

రథసప్తమి సందర్భంగా తెదేపా (TDP) ఎంపీ రామ్మోహన్‌ నాయుడు (RamMohan Naidu) అరసవల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని దేవాలయాలను ప్రక్షాళన చేసి.. ప్రపంచంలోనే ఉన్నతమైన క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 

Published : 16 Feb 2024 17:57 IST

రథసప్తమి సందర్భంగా తెదేపా (TDP) ఎంపీ రామ్మోహన్‌ నాయుడు (RamMohan Naidu) అరసవల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని దేవాలయాలను ప్రక్షాళన చేసి.. ప్రపంచంలోనే ఉన్నతమైన క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 

Tags :

మరిన్ని