Israel - Palestine: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు

ఇజ్రాయెల్  సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్టీ మెజార్టీ సాధించిన వేళ.. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం ఇస్లామిక్ జిహాదీ సంస్థ నాలుగు రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. అందుకు ప్రతీకారంగా ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గాజాలోని ఒక రాకెట్  ఫ్యాక్టరీ ధ్వంసమైంది. ఇద్దరు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 04 Nov 2022 16:31 IST

ఇజ్రాయెల్  సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్టీ మెజార్టీ సాధించిన వేళ.. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం ఇస్లామిక్ జిహాదీ సంస్థ నాలుగు రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. అందుకు ప్రతీకారంగా ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గాజాలోని ఒక రాకెట్  ఫ్యాక్టరీ ధ్వంసమైంది. ఇద్దరు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

మరిన్ని