Israel - Palestine: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్టీ మెజార్టీ సాధించిన వేళ.. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం ఇస్లామిక్ జిహాదీ సంస్థ నాలుగు రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. అందుకు ప్రతీకారంగా ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గాజాలోని ఒక రాకెట్ ఫ్యాక్టరీ ధ్వంసమైంది. ఇద్దరు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Published : 04 Nov 2022 16:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు