Vande Bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై విరిగిపడిన చెట్టు కొమ్మలు

ప్రధాని మోదీ గత గురువారం ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Puri - Howrah Vande Bharat)పై.. చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఫలితంగా రైలు మూడు గంటల పాటు నిలిచిపోయింది. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. 

Published : 22 May 2023 15:03 IST

ప్రధాని మోదీ గత గురువారం ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Puri - Howrah Vande Bharat)పై.. చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఫలితంగా రైలు మూడు గంటల పాటు నిలిచిపోయింది. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. 

Tags :

మరిన్ని