Twitter: ట్విటర్లో మార్పులకు ఎలాన్ మస్క్ శ్రీకారం..!
ట్విటర్ను కైవసం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విటర్ ప్రత్యేక పెయిడ్ వెర్షన్ను తీసుకొచ్చే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రస్తుతం వసూలు చేస్తున్న 4.99 డాలర్ల ఫీజును.. 20 డాలర్ల వరకు పెంచొచ్చని సమాచారం. ప్రస్తుతం కేవలం బ్లూటిక్కు.. ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. ఇకపై బ్లూ టిక్కు కూడా ట్విటర్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Published : 31 Oct 2022 18:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం