Vegetables: భగ్గుమంటున్న కూరగాయాల ధరలు
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేనివిధంగా రేట్లు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా... కిలో రూ.50 నుంచి రూ.100 పలుకుతుండటంతో జనం జంకుతున్నారు. కొండెక్కిన కూరగాయల్ని కొనలేక పప్పులతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
Published : 03 Jun 2022 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!