14ఏళ్లుగా కాటికాపరిగా పనిచేస్తున్న మహిళ
మహిళలు సాధారణంగా దహన సంస్కారాలకు దూరంగా ఉంటారు. అలాంటిది ఒడిశాలోని మయూర్ భంజ్ లోని ఓ మహిళ కుటుంబ పోషణ కోసం 14 ఏళ్లుగా ఎలాంటి బెదురు లేకుండా కాటికాపరిగా పని చేస్తోంది. ఇప్పటివరకూ సుమారు 40 వేలకు పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆ మహిళా కాటికాపరి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Published : 19 Feb 2024 23:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ