Andhra News: గోవా వీధుల్లో వైకాపా నాయకుడి వీరంగం
గోవా వీధుల్లో తిరుపతి జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు దూది మునీంద్ర వీరంగం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వాహనానికి కాణిపాక ఆలయ డైరెక్టర్ బోర్డు తగిలించుకుని వెళ్తూ.. వేరే వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం వాహనదారుల మధ్య వాగ్వాదం జరిగింది. వివాదాన్ని ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
Published : 07 Jun 2022 09:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!