East Godavari: వైకాపా ప్రజాప్రతినిధి మాఫియా.. అవినీతి, అక్రమాల్లో ‘రాజా ది గ్రేట్’
ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి. అవినీతి, అక్రమాలు, భూ దందాలు, మట్టి, ఇసుక మాఫియాల్లో ‘‘రాజా ది గ్రేట్’’గా ఆ ప్రజాప్రతినిధి ఘనతకెక్కగా.. ఆయన సోదరుడు రౌడీయిజం రాటుదేలారు. నాయకుడి తల్లి ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకుంటారు. ఇలా సకుటుంబ సపరివారమంతా నియోజకవర్గంపైన పడి దోచుకుంటున్నారు. వీరి ధన దాహానికి కొండలు కనుమరుగైపోయాయి, చెరువులు చిక్కిపోయాయి, ఇసుక గుంతలతో గోదావరి గర్భం ఘోషిస్తోంది.
Published : 07 Apr 2024 10:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్