YS Sharmila: తెరాస నేతలు నాపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు కాదా?: వైఎస్‌ షర్మిల

తెరాస నేతలు నాపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు కాదా? అని వైతెపా అధ్యక్షుకాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పోలీసులను ఉపయోగించి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోటస్‌ పాండ్‌లో ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అరెస్టైన తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Published : 10 Dec 2022 13:25 IST

తెరాస నేతలు నాపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు కాదా? అని వైతెపా అధ్యక్షుకాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పోలీసులను ఉపయోగించి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోటస్‌ పాండ్‌లో ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అరెస్టైన తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

మరిన్ని