YS Sharmila: తెరాస నేతలు నాపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు కాదా?: వైఎస్ షర్మిల
తెరాస నేతలు నాపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు కాదా? అని వైతెపా అధ్యక్షుకాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పోలీసులను ఉపయోగించి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోటస్ పాండ్లో ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అరెస్టైన తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Published : 10 Dec 2022 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న