Japan: జపాన్ నగరం హిరోషిమాపై అణుబాంబు దాడికి.. 78 ఏళ్లు పూర్తి
జపాన్ (Japan)లోని హిరోషిమాపై అమెరికా (USA) బాంబు (Atomic Bomb) దాడి దుర్ఘటనకు నేటికి 78 ఏళ్లు పూర్తైంది. ఆగస్టు 6న హిరోషిమాపై, అదే నెల 9న నాగసాకిపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు.. సుమారు 2 లక్షల మందికిపైగా జపాన్ పౌరులను బలితీసుకున్నాయి. పెరల్ హార్బర్పై దాడికి ప్రతీకారంగా అణు దాడులతో జపాన్కు అమెరికా తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఆ మహావిషాదానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు నేటికీ జపాన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
Published : 06 Aug 2023 15:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు