మీకేమైనా ఎమ్మెల్యేగా నిలబడాలని ఉందా?: డీఈవోపై జోగు రామన్న ఫైర్
అధికారులు, టీచర్ల పని తీరుపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మన ఊరు - మన బడి’ కింద పనుల ప్రారంభానికి.. డీఈవో కార్యాలయానికి సమీపంలోని పాఠశాలకు జోగు రామన్న వెళ్లారు. ఈ మేరకు పాఠశాలలో విద్యార్థుల గైర్హాజరుపై నిప్పులు చెరిగారు. అంతా అస్తవ్యస్తంగా ఉన్న బాగుందనడం చూసి.. డీఈవోను వేదికపైనే నిలదీస్తూ మీకేమైనా ఎమ్మెల్యేగా నిలబడాలని ఉందా? తప్పుదోవపట్టిస్తున్నారు? అని ఫైరయ్యారు.
Updated : 17 Nov 2022 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!