మీకేమైనా ఎమ్మెల్యేగా నిలబడాలని ఉందా?: డీఈవోపై జోగు రామన్న ఫైర్
అధికారులు, టీచర్ల పని తీరుపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మన ఊరు - మన బడి’ కింద పనుల ప్రారంభానికి.. డీఈవో కార్యాలయానికి సమీపంలోని పాఠశాలకు జోగు రామన్న వెళ్లారు. ఈ మేరకు పాఠశాలలో విద్యార్థుల గైర్హాజరుపై నిప్పులు చెరిగారు. అంతా అస్తవ్యస్తంగా ఉన్న బాగుందనడం చూసి.. డీఈవోను వేదికపైనే నిలదీస్తూ మీకేమైనా ఎమ్మెల్యేగా నిలబడాలని ఉందా? తప్పుదోవపట్టిస్తున్నారు? అని ఫైరయ్యారు.
Updated : 17 Nov 2022 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.7 వేలకోట్ల రుణ సమీకరణకు ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి