Zoom: మిలిటరీ జాగిలం జూమ్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మిలిటరీ జాగిలం జూమ్ అంత్యక్రియలను ఆర్మీ అధికారులు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. 29 ఆర్మీ జాగిలం విభాగానికి చెందిన పలు శునకాలు జూమ్కు పూలతో నివాళులర్పించాయి. జూమ్ సేవలకుగానూ గౌరవ వందనం చేశాయి. అనంతరం జవాన్లతో కలిసి పలు విన్యాసాల్లో పాల్గొన్నాయి.
Published : 14 Oct 2022 19:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..