Bandi Sanjay: మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలి: బండి సంజయ్ డిమాండ్
TSPSC పేపర్ లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతోంటే... లిక్కర్ కేసులో కవితను కాపాడుకునేందుకు మంత్రులంతా దిల్లీకి వెళ్లారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నిరుద్యోగుల కంటే మంత్రులకు కేసీఆర్ బిడ్డే ముఖ్యమా? అని ప్రశ్నించారు. భారాస సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా?అని నిలదీశారు. పేపర్ లీకేజీకి ఐటీ వైఫల్యమే కారణమన్న సంజయ్.. దీనికి బాధ్యతగా కేటీఆర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, పేపర్ లీకేజీని నిరసిస్తూ గన్పార్క్ వద్ద దీక్ష చేస్తున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ను పోలీసులు అరెస్టు చేశారు.
Published : 17 Mar 2023 15:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు