Crime: ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన కూతురు
ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లిలో చోటు చేసుకుంది. అతని చిన్న కుమార్తె రాజేశ్వరి పళ్ళెంతో కొడుతూ మర్మాంగాలపై కాళ్ళతో తన్నింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే తరుణంలో పోచయ్య మృతి చెందాడు.
Published : 09 May 2022 13:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్