Fire Accident: రేణిగుంటలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. వైద్యుడు సజీవ దహనం
తిరుపతి జిల్లా రేణిగుంటలోని భగత్సింగ్ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్తిక చిన్నపిల్లల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపిండంతో.. ఆస్పత్రిపైనే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్ రెడ్డి మంటల్లోనే సజీవ దహనమవ్వగా.. కుమారుడు, కుమార్తె తీవ్ర ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.
Published : 25 Sep 2022 09:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’