Andhra pradesh news: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
ఓబులాపురం కొండల్లోని ఇనుప గనుల్లో అక్రమాల గురించి విన్నాం. కేజీఎఫ్ సినిమాలో బంగారు గనుల తవ్వకాల్నీ చూశాం చేబ్రోలు మండల పరిధిలోని భూములు. వందల ఎకరాల్లో ఇష్టారాజ్యంగా జరిగిన తవ్వకాలతో అడుగడుగునా చెరువులు, పాతాళం లోతున గోతులు కనిపిస్తున్నాయి. మైనింగ్ మాఫియా ధనదాహానికి కొండలు, గుట్టలే కాదు పచ్చని పంటపొలాలు కనుమరుగైపోతున్నాయి. మట్టి డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా పోటీ పడుతున్నారు. అధికారం అండగా ఉన్నవేళ... వైకాపా నేతలు చెలరేగి తవ్వకాలు చేస్తుంటే.. ప్రభుత్వం కళ్లారా చూస్తోంది. కేజీఎఫ్ తరహాలో పీజీఎఫ్ సినిమా తీస్తే పెద్ద హిట్ అందుకునేదేమో అన్న చర్చ జరుగుతోంది. పొన్నూరు నియోజకవర్గం పరిధిలో మైనింగ్ మాఫియా చేసిన గాయాలతో పుడమితల్లి దు:ఖిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం
Updated : 29 Dec 2023 23:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..