Maldives: తలొగ్గిన మాల్దీవుల ప్రభుత్వం
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అంశంలో భారత్తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్దీవులు యత్నిస్తోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న వేళ మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ ఈ వివాదంపై తొలిసారి స్పందించింది. భారత్ సహా ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. వివిధ సంక్షోభాల సమయంలో భారత్ తమను ఆదుకుందని అందుకు భారత్ పట్ల తాము ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామని పేర్కొంది.
Updated : 11 Jan 2024 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!