మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం!
భారత్కు వ్యతిరేకంగా ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో మాల్దీవులు పర్యాటకం, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ పీఠాలు కదులుతున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అక్కడి నేతలు సిద్ధమవుతున్నారు.
Updated : 11 Jan 2024 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు