Sangareddy: సంగారెడ్డిలో.. పోలీసులు డబ్బులు అడిగారంటూ సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహేష్ అనే యువకుడు తన తండ్రి పోస్టుమార్టం రిపోర్టు కోసం పోలీసులు డబ్బులు అడిగారంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఫోన్లో మాట్లాడించి తన సమస్య తీరుస్తామంటూ హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు.
Published : 17 Apr 2022 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM