Dharmana: చంద్రబాబు జైల్లో ఉన్నంత మాత్రాన దోషి కాదు: మంత్రి ధర్మాన
చంద్రబాబు (Chandrababu) జైల్లో ఉన్నంత మాత్రాన ఆయన్ను దోషి అనడం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా జైల్లో ఉండి వచ్చారని గుర్తు చేశారు. శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన ధర్మాన.. సంక్షేమ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే వెళ్లడం వల్ల వైకాపా కార్యకర్తలు దివాళా తీశారని వ్యాఖ్యానించారు.
Published : 07 Oct 2023 14:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..