MLA Rajaiah: నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి: రాజయ్య
అధిష్ఠానం ఆదేశాల మేరకు జానకిపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య.. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకూ మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానన్నారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మరోవైపు రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దన్న సర్పంచ్ నవ్య.. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
Published : 12 Mar 2023 16:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..