Telangana: ఎంత కష్టం వచ్చిందో.. ఇద్దరు కొడుకులతో తల్లి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. బోయినపల్లికి చెందిన అనూష, ఆమె ఇద్దరు కుమారులు గణేశ్ , మణి మృతదేహాలు వ్యవసాయ బావిలో తేలాయి.
Published : 12 May 2022 15:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
-
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా