దిల్లీ లిక్కర్ స్కామ్ కంటే.. ఓఆర్ఆర్ స్కామ్ చాలా పెద్దది: రేవంత్
రూ.100 దిల్లీ లిక్కర్ స్కామ్పై విచారణ జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని రూ.లక్ష కోట్ల ఓఆర్ఆర్ కుంభకోణం గురించి ఎందుకు పట్టించుకోవటంలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఇది వెయ్యిరెట్లు పెద్దదని ఆరోపించారు. భాజపా - భారాస బంధంపై రాష్ట్రానికి చెందిన కమలంనేతే గుట్టు విప్పారన్న రేవంత్.. భాజపాలో చేరిన నేతలు పునరాలోచించుకోవాలని సూచించారు.
Published : 26 May 2023 18:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం