Dharmavaram: విద్యార్థులతో వైకాపా నేతల ర్యాలీ.. ఫ్లకార్డులు చించేసిన స్టూడెంట్స్
సత్యసాయి జిల్లా ధర్మవరంలో విద్యార్థులతో వైకాపా నేతలు చేపట్టిన ర్యాలీ, సదస్సులో తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుంది. వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీనగర్లోని ఓ కల్యాణ మండపంలో ‘జగనన్నకు కృతజ్ఞత’ సభ నిర్వహించారు. ఈ సభలో MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొనగా.. రెండు గంటల పాటు ర్యాలీ, సభ నిర్వహించడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెళ్లిన వెంటనే విద్యార్థులంతా సీఎం జగన్, ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్న ఫ్లకార్డులను చించి కింద పడేశారు.
Updated : 13 Feb 2024 13:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!