Karnataka: కర్ణాటకలో గెలుపెవరిది..?
త్రిముఖ పోరు నెలకొన్న కర్ణాటకలో అధికారం చేపట్టేది ఎవరో శనివారం తేలిపోనుంది. 224 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరగ్గా.. రేపు ఓట్ల లెక్కింపు (Karnataka Assembly Results) జరగనుంది. అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 113 స్థానాలు అవసరం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని అంచనా వేయగా.. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది. కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.
Published : 12 May 2023 16:24 IST
Tags :