Karnataka: కర్ణాటకలో గెలుపెవరిది..?
త్రిముఖ పోరు నెలకొన్న కర్ణాటకలో అధికారం చేపట్టేది ఎవరో శనివారం తేలిపోనుంది. 224 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరగ్గా.. రేపు ఓట్ల లెక్కింపు (Karnataka Assembly Results) జరగనుంది. అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 113 స్థానాలు అవసరం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని అంచనా వేయగా.. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది. కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.
Published : 12 May 2023 16:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్