Andhra Pradesh: తెలుగుదేశం మహిళా సర్పంచిపై వైకాపా కార్యకర్త దాడి
తెలుగుదేశం మహిళా సర్పంచిపై వైకాపా కార్యకర్త విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎస్.కొండాపురం పంచాయతీ పరిధిలో జరిగింది. వైకాపా కార్యకర్త బాబు, ఆయన తల్లి చిన్న మల్లక్క, గ్రామవాలంటీరు నారాయణతో కలిసి టీడీపీ మద్దతుదారులైన సర్పంచి వనిత, ఆమె సమీప బంధువు హనుమంతు సహా ఇతర కుటుంబసభ్యులపై దాడి చేశారు.
Published : 04 May 2022 13:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే