YS Sharmila: తెరాస నేతలు నాపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు కాదా?: వైఎస్ షర్మిల
తెరాస నేతలు నాపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు కాదా? అని వైతెపా అధ్యక్షుకాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పోలీసులను ఉపయోగించి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోటస్ పాండ్లో ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అరెస్టైన తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Published : 10 Dec 2022 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!