బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 19:10 IST

దిల్లీపై టాస్‌ నెగ్గిన గుజరాత్‌.. తుది జట్లు ఇవే

దిల్లీ: ఐపీఎల్‌ 17లో భాగంగా మరికాసేపట్లో దిల్లీ, గుజరాత్‌ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన గుజరాత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. శుభ్‌మన్‌ గిల్‌కి ఇది వందో ఐపీఎల్‌ మ్యాచ్‌. గుజరాత్‌ జట్టు: వృద్ధిమాన్‌, గిల్‌, మిల్లర్‌, ఒమర్జాయ్‌, తెవాటియా, షారుఖ్‌, రషీద్‌, సాయి కిషోర్‌, నూర్‌, మోహిత్‌, సందీప్‌; దిల్లీ జట్టు: పృథ్వీ షా, జేక్‌ ఫ్రెసర్‌, పోరెల్‌, షై హోప్‌, రిషభ్‌, స్టబ్స్‌, అక్షర్‌, కుల్దీప్‌, నోర్జె, ఖలీల్‌, ముకేశ్‌ 

మరిన్ని

తాజా వార్తలు