బ్రేకింగ్
24 Apr 2024 | 21:03 IST
హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
హైదరాబాద్: హైదరాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మహమ్మద్ సమీర్ పేరును ఖరారు చేసింది. అలాగే, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్రావు పేర్లను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ఖరారు చేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- సినీ నటుడు నారాయణమూర్తికి జగన్ ఝలక్!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
- నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
- కోల్కతా నం.1
- జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
- రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
- కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..