బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 21:13 IST

రిషభ్‌-అక్షర్‌ మెరుపులు.. గుజరాత్‌ లక్ష్యం 225

దిల్లీ: గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ బ్యాటర్లు రిషభ్‌(88), అక్షర్‌(26) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. పృథ్వీషా(11), జేక్‌(23), హోప్‌(5), స్టబ్స్‌(26) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ 3, నూర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు

మరిన్ని

తాజా వార్తలు