బ్రేకింగ్
24 Apr 2024 | 21:13 IST
రిషభ్-అక్షర్ మెరుపులు.. గుజరాత్ లక్ష్యం 225
దిల్లీ: గుజరాత్తో జరుగుతోన్న మ్యాచ్లో దిల్లీ బ్యాటర్లు రిషభ్(88), అక్షర్(26) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. పృథ్వీషా(11), జేక్(23), హోప్(5), స్టబ్స్(26) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ 3, నూర్ ఒక వికెట్ పడగొట్టారు
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- సినీ నటుడు నారాయణమూర్తికి జగన్ ఝలక్!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
- నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
- కోల్కతా నం.1
- జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
- రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
- కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..