బ్రేకింగ్
27 Apr 2024 | 15:02 IST
దిల్లీతో మ్యాచ్.. ముంబయి బౌలింగ్
దిల్లీ: ఐపీఎల్-17 సీజన్లో భాగంగా మరికాసేపట్లో ముంబయి, దిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు దిల్లీ 9 మ్యాచ్ల్లో నాలుగింట విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ముంబయి 8 మ్యాచ్లకు గానూ మూడింట గెలుపొందింది. ముంబయి జట్టు: రోహిత్, ఇషాన్, తిలక్ వర్మ, నెహాల్, హార్దిక్, టిమ్ డేవిడ్, నబీ, పియూష్, వుడ్, బుమ్రా, తుషారా. టీమ్ దిల్లీ: ఫ్రేజర్, కుశాగ్ర, హోప్, పంత్, స్టబ్స్, పోరెల్, అక్షర్, కుల్దీప్, విలియమ్స్, ముకేశ్, ఖలీల్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
- విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
- 166.. 58 బంతుల్లో ఉఫ్
- జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
- నేనూ కేసీఆర్ బాధితుడినే!
- విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
- జగన్కు ఊపిరి సలపనివ్వని కడప సిస్టర్స్
- నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి