బ్రేకింగ్

breaking
27 Apr 2024 | 15:02 IST

దిల్లీతో మ్యాచ్‌.. ముంబయి బౌలింగ్‌

దిల్లీ: ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో ముంబయి, దిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు దిల్లీ 9 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ముంబయి 8 మ్యాచ్‌లకు గానూ మూడింట గెలుపొందింది. ముంబయి జట్టు: రోహిత్‌, ఇషాన్‌, తిలక్‌ వర్మ, నెహాల్‌, హార్దిక్‌, టిమ్‌ డేవిడ్‌, నబీ, పియూష్‌, వుడ్‌, బుమ్రా, తుషారా. టీమ్‌ దిల్లీ: ఫ్రేజర్‌, కుశాగ్ర, హోప్‌, పంత్‌, స్టబ్స్‌, పోరెల్‌, అక్షర్‌, కుల్‌దీప్‌, విలియమ్స్‌, ముకేశ్‌, ఖలీల్‌.

మరిన్ని

తాజా వార్తలు