logo

సీఎస్‌ఐ చర్చిలో గుడ్‌ ఫ్రైడే

జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్‌ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్‌ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

Updated : 29 Mar 2024 13:11 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్‌ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్‌ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా  రెవరెండ్ సామ్యూల్, పాస్టర్ చైతన్య ఏసుక్రీస్తు సిలువపై మరణించక ముందు ప్రజలకు చెప్పిన ఏడు మాటలను వివరించారు. అనంతరం బైబిల్ గ్రంథం పఠించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని