తనిఖీల్లో నగదు పట్టివేత
ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
ఎదులాపురం: ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మావల బైపాస్ వద్ద తనిఖీల సందర్భంగా ఇంద్రవెల్లికి చెందిన కల్లూరి అశ్విన్ను తనిఖీ చేయగా ఈ మేరకు నగదు బయటపడినట్లు తెలిపారు. రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్ళేప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని లేనట్లయితే స్వాధీనం చేసుకుంటామని మావల ఎస్సై వంగ విష్ణువర్ధన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతివేగం.. బతుకులు ఆగం..
[ 07-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యం.. త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆతృతతో అత్యంత వేగంగా, మద్యం తాగి వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు చోటుచేసుకొని విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
రైతుల పేరు... దళారుల జోరు
[ 07-05-2024]
అన్నదాతలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేస్తుంటే ఇదే అదనుగా దళారులు రైతుల పేరున విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
రెడ్ అలర్ట్
[ 07-05-2024]
వేసవి భగభగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటలేదు. -
అమ్మా.. నేనేమీ చేశాను పాపం..
[ 07-05-2024]
అమ్మా... ఎన్నో కష్టాలకోర్చి నవ మాసాలు మోశావు.. ఎందుకమ్మా నా ప్రాణాలు తీయాలని చూశావు.. అమ్మ పాలు అమృతంలా ఉంటాయని అంటారు.. అలాంటి పాల వాసన కూడా చూపించలేక పోయావు.. -
మండుటెండల్లో.. పండుటాకుల గోస!
[ 07-05-2024]
ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది. -
తునికాకు సేకరణకు సన్నాహాలు
[ 07-05-2024]
ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని గిరివెల్లి-ఏ, గిరివెల్లి, కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూరు, సలుగుపల్లి, గూడెం, కర్జెల్లి, చీలపెల్లి, ముత్తంపేట, కొత్తపేట, అనుకోడ, పెంచికల్పేట, లోనవెల్లి, కడంబ, బొంబాయిగూడ, డబ్బా యూనిట్లకు ఇటీవల ఆన్లైన్ టెండర్లు నిర్వహించారు. -
తప్పు వారిది.. శిక్ష వీరికి!
[ 07-05-2024]
జాతీయ అర్హత పరీక్ష (నీట్) ప్రశ్నపత్రాల తారుమారు వ్యవహారంలో ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. -
ఓటు వేయం.. ఎన్నికలు బహిష్కరిస్తాం
[ 07-05-2024]
తమ గ్రామానికి రహదారి, కనీస మౌలిక సదుపాయాలు లేవని, ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తామని తిర్యాణి మండలం గోవెనకు చెందిన గ్రామస్థులు పేర్కొన్నారు. -
వస్తామంటున్న నేతలు.. వద్దంటున్న శ్రేణులు
[ 07-05-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో రాజకీయ పరిస్థితులు చిత్ర, విచిత్రంగా మారుతున్నాయి. -
లారీల కొరత.. అన్నదాతకు వెత
[ 07-05-2024]
కొనుగోలు కేంద్రాలనుంచి వెంటవెంట ధాన్యం తరలించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
జిల్లా.. వైద్య రంగాలకు ప్రాధాన్యం
[ 07-05-2024]
‘‘మొన్నటి వరకు నేనో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని. నా విధుల నిర్వహణ తరగతి కేంద్రంగా సాగేది. -
సీఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త
[ 07-05-2024]
సీˆఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని భారాస పెద్దపల్లి ఎంపీˆ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
తరుణీ శరణం..!
[ 07-05-2024]
పల్లె.. పట్టణం తేడా లేకుండా అన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. -
శేఖర్ మాస్టర్ మెచ్చిన.. డీజే శేఖర్
[ 07-05-2024]
శేఖర్ మాస్టర్ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని వ్యక్తి. నృత్య దర్శకత్వంతో పాటు ఈటీవీ నిర్వహించే ‘ఢీ’ ప్రోగ్రాం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. -
ఏడేళ్లుగా తీరని వెతలు!
[ 07-05-2024]
భైంసా మండలం గుండేగాం వాసుల పునరావాసం మాట అరణ్య రోదనే అవుతోంది. -
ఎన్నికల ప్రక్రియ ముమ్మరం
[ 07-05-2024]
జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
[ 07-05-2024]
ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
[ 07-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
వాహనం మంచిర్యాలలో.. టోల్ మధ్యప్రదేశ్లో..
[ 07-05-2024]
ఆధునికతో సమయం ఆదా, పనులు సులువుగా అవుతుండటంతో పాటు అప్పుడప్పుడు సమస్యలు కూడా ఎదురవుతాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
[ 07-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది.