వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది.
ఆదిలాబాద్ నేర విభాగం, న్యూస్టుడే: శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. డీఎస్పీ జీవన్రెడ్డి, మావల ఎస్ఐ వంగ విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత ఇంటి సమీపంలోనే యాపల్గూడ బెటాలియన్లో విధులు నిర్వహించే హెడ్కానిస్టేబుల్ ఎడిపెల్లి గణేష్ ఉంటున్నాడు. తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లి తలుపు గడియ కొట్టాడు. లోనికి వెళ్లి లైంగికంగా వేధించాడు. ఆమె కేకలు వేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు ఎఫ్ఐఆర్ను బెటాలియన్ కమాండెంట్కు అందజేస్తామని ఎస్ఐ తెలిపారు.
అపాô్్టమెంట్లో హుండీ చోరీ
మైనర్ల పనేనని అనుమానాలు
ఆదిలాబాద్ నేర విభాగం, న్యూస్టుడే: ఆదిలాబాద్ వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్లోని ఓంసాయి రెసిడెన్స్ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున మైనర్లుగా భావిస్తున్న నలుగురు చోరీకి పాల్పడ్డ సంఘటన వెలుగు చూసింది. అపార్ట్మెంట్వాసులు కింద ఏర్పాటు చేసుకున్న గణపతి గుడిలోని చిన్న హుండీని ఎత్తుకెళ్లారు. మొదట ద్విచక్రవాహనాలను చోరీ చేయటానికి యత్నించి సాధ్యం కాక హుండీని ఎత్తుకెళ్లారు. భుక్తాపూర్ కాలనీలోనూ ఒక ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసే క్రమంలో రోడ్డుపై వరకు తీసుకొచ్చి వదిలేశారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. రవీంద్రనగర్ అపార్ట్మెంట్ వాసులు వన్టౌన్ పోలీసులకు చోరీ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జొన్న పంట దగ్ధం
[ 05-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రానికి చెందిన రైతు బెల్లపు అశోక్ రెండు ఎకరాల జొన్న పంట సాగు చేశారు. -
ఓట్లు వేసేలా చైతన్యపరచాలి
[ 05-05-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులను ఓటు వేయించేలా వారిని చైతన్య పరచాలని నృత్య శిక్షకురాలు గండ్రత్ అవంతిక పిల్లలను సూచించారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా
[ 05-05-2024]
కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
ప్రశాంతంగా నీట్ పరీక్ష
[ 05-05-2024]
ఎంబీబీఎస్లో ప్రవేశాలకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. -
ఎడ్ల బండి ఎక్కిన కలెక్టర్
[ 05-05-2024]
మండల కేంద్రమైన భీంపూర్లో ఓటరు చైతన్య కార్యక్రమం వినూత్న రీతిలో నిర్వహించారు. -
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 05-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 40 మందిపై నాలుగు కేసులు నమోదు చేశారు. -
ఇండియా కూటమి తరఫున సీపీఎం ప్రచారం
[ 05-05-2024]
ఇండియా కూటమి తరఫున జిల్లాలో సీపీఎం ప్రచారం ప్రారంభించింది. -
క్రాంతినగర్లో పోలీసుల కవాతు
[ 05-05-2024]
పట్టణంలోని క్రాంతినగర్లో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాద విషయమై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు. -
కారల్ మార్క్స్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
[ 05-05-2024]
కారల్ మార్క్స్ ఆశయాలను నెరవేరిస్తేనే ఆయనకు నివాళులు అర్పించినట్లు అవుతుందని సీపీఎం, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు సూచించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్న శిక్షణ కానిస్టేబుళ్లు
[ 05-05-2024]
పోలీసు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న 254 మంది శిక్షణ కానిస్టేబుళ్లు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. -
ఆటోను ఢీకొన్న డీసీఎం.. ఒకరి పరిస్థితి విషమం
[ 05-05-2024]
పట్టణంలోని రిమ్స్ ముందు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
[ 05-05-2024]
తాంసి మండలం పొన్నారి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యేల ప్రత్యేక ప్రార్థనలు
[ 05-05-2024]
బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వర్ చర్చిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
మరోసారి ప్రధానమంత్రిగా మోదీ
[ 05-05-2024]
మండల కేంద్రంలోని గిరిగాం, తాంసి గ్రామాల్లో ఆదివారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తాంసిలో భారాస ఇంటింటి ప్రచారం
[ 05-05-2024]
మండల కేంద్రంలో ఆదివారం భారాస నాయకులు ఇంటింటా తిరుగుతూ ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 05-05-2024]
మండల కేంద్రలోని పొచ్చర గ్రామంలో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
భాజపా గెలుపు ఖాయం: ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
[ 05-05-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. -
భారాసతోనే రాష్ట్రానికి మేలు
[ 05-05-2024]
భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెడ్క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య అన్నారు. -
అభిమాన తరంగం.. ఉప్పొంగిన ఉత్సాం
[ 05-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ రోడ్షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. -
అగ్రనేతలపై కాంగ్రెస్.. భాజపా ఆశలు
[ 05-05-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, భాజపా, భారాసలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగాయి. మంచిర్యాలలో శనివారం రాత్రి భారాస అధినేత కేసీఆర్ రోడ్షో జరిగింది. -
దేవుడి పేరుతో భాజపా రాజకీయం
[ 05-05-2024]
దేశాన్ని పదేళ్లు పాలించిన భాజపా చేసిన అభివృద్ధి ఏమీ లేకనే దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని మంత్రి సీతక్క విమర్శించారు. -
రాజ్యాంగం మార్చే ప్రసక్తే లేదు
[ 05-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వదంతులు ప్రజలు నమ్మొద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు మదన్సింగ్ రాఠోడ్ తేల్చిచెప్పారు. -
సిబ్బంది కొరత.. రోగుల అవస్థ
[ 05-05-2024]
జిల్లాలోని పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులు, ఏఎన్ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
జిల్లా అభివృద్ధే సీఎం రేవంత్రెడ్డి అభిమతం
[ 05-05-2024]
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు -
బాల్యవివాహాలతో అనర్థాలు
[ 05-05-2024]
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఏర్పడుతాయని మహిళా సాధికారత కేంద్రం ఆర్థిక నిపుణుడు నిఖిల్రెడ్డి పేర్కొన్నారు. -
కబ్జాల వైపు కన్నెత్తి చూడరా?
[ 05-05-2024]
ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం. -
పేరుకే శిబిరం.. పర్యవేక్షణ పూజ్యం
[ 05-05-2024]
జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది. -
ప్రక్షాళన మా నుంచే మొదలైంది.. మరి మీరు?
[ 05-05-2024]
బాధితులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలిగించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా అర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్(ఓఎస్ఏఎమ్) సభ్యులు అన్నారు. -
లక్ష మెజార్టీతో గెలుపు ఖాయం
[ 05-05-2024]
ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్