logo

పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు

ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో  పట్టణంతోపాటు రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Published : 26 Apr 2024 12:34 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో  పట్టణంతోపాటు రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల బ్యాగులతో పాటు రైలు బోగీలను డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎస్పీ ప్రత్యక్షంగా పాల్గొని సిబ్బందికి  పలు సూచనలు చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నగదు, మాదకద్రవ్యాల రవాణా కట్టడికి ఈ  తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని