కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు.
బొక్కలగూడలో రోడ్ షోలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి సుగుణ
ఆదిలాబాద్ అర్బన్, న్యూస్టుడే : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. డీసీసీబీ ఛైర్మన్ భోజారెడ్డి, పుర ఉపాధ్యక్షుడు జహీర్ రంజానీ, గంగారెడ్డి, ఎంఏ షకీల్, ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్: కాంగ్రెస్ పార్టీ విచార్ విభాగ్ తెలంగాణ కోఆర్డినేటర్ తుల అరుణ్ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు.
తలమడుగు: జడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని ఉండం, నడింపల్లి, కడపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కన్వీనర్ రాజేశ్వర్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాబన్న, సీనియర్ నేతలు ప్రకాశ్రావు, వెంకన్నయాదవ్, రఫీక్, అశోక్, పోతన్న, లోక ప్రవీణ్రెడ్డి, సాంబశివ్, పోశెట్టి, మోహన్, గంగన్న, రాకేశ్, సాయికిరణ్, వంశీ, గణేశ్, సుభాశ్, విలాస్యాదవ్, నగేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
బోథ్: బోథ్ మండలం పొచ్చర, కన్గుట్ట, కౌఠ, కుచులాపూర్, పిప్పల్దరి గ్రామాలలో గురువారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశ్విన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్కుమార్ టివిటి, కోఠ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యుడు మహేందర్, నాయకులు దౌలత్ రావు, ఆడె వసంత్, నాగేందర్, సత్యనారాయణ, నాగభూషణ్ రెడ్డి, మల్లేష్, శ్రీకాంత్ రెడ్డి, భోజన్న, రవి, అనూష్, బుచ్చా రెడ్డి, నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బోథ్: ఏఎంసీ ఛైర్మన్ గంగారెడ్డి బోథ్ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు మహమ్మద్ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు.నాయకులు నాజర్ అహ్మద్, అబూద్, సాయన్న, నారాయణ, అబ్రార్, వినయ్ రెడ్డి, సురేందర్, దయాకర్, హసీబ్, రహీమోద్దీన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా
[ 05-05-2024]
కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
ప్రశాంతంగా నీట్ పరీక్ష
[ 05-05-2024]
ఎంబీబీఎస్లో ప్రవేశాలకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. -
ఎడ్ల బండి ఎక్కిన కలెక్టర్
[ 05-05-2024]
మండల కేంద్రమైన భీంపూర్లో ఓటరు చైతన్య కార్యక్రమం వినూత్న రీతిలో నిర్వహించారు. -
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 05-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 40 మందిపై నాలుగు కేసులు నమోదు చేశారు. -
ఇండియా కూటమి తరఫున సీపీఎం ప్రచారం
[ 05-05-2024]
ఇండియా కూటమి తరఫున జిల్లాలో సీపీఎం ప్రచారం ప్రారంభించింది. -
క్రాంతినగర్లో పోలీసుల కవాతు
[ 05-05-2024]
పట్టణంలోని క్రాంతినగర్లో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాద విషయమై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు. -
కారల్ మార్క్స్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
[ 05-05-2024]
కారల్ మార్క్స్ ఆశయాలను నెరవేరిస్తేనే ఆయనకు నివాళులు అర్పించినట్లు అవుతుందని సీపీఎం, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు సూచించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్న శిక్షణ కానిస్టేబుళ్లు
[ 05-05-2024]
పోలీసు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న 254 మంది శిక్షణ కానిస్టేబుళ్లు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. -
ఆటోను ఢీకొన్న డీసీఎం.. ఒకరి పరిస్థితి విషమం
[ 05-05-2024]
పట్టణంలోని రిమ్స్ ముందు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
[ 05-05-2024]
తాంసి మండలం పొన్నారి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యేల ప్రత్యేక ప్రార్థనలు
[ 05-05-2024]
బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వర్ చర్చిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
మరోసారి ప్రధానమంత్రిగా మోదీ
[ 05-05-2024]
మండల కేంద్రంలోని గిరిగాం, తాంసి గ్రామాల్లో ఆదివారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తాంసిలో భారాస ఇంటింటి ప్రచారం
[ 05-05-2024]
మండల కేంద్రంలో ఆదివారం భారాస నాయకులు ఇంటింటా తిరుగుతూ ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 05-05-2024]
మండల కేంద్రలోని పొచ్చర గ్రామంలో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
భాజపా గెలుపు ఖాయం: ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
[ 05-05-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. -
భారాసతోనే రాష్ట్రానికి మేలు
[ 05-05-2024]
భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెడ్క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య అన్నారు. -
అభిమాన తరంగం.. ఉప్పొంగిన ఉత్సాం
[ 05-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ రోడ్షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. -
అగ్రనేతలపై కాంగ్రెస్.. భాజపా ఆశలు
[ 05-05-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, భాజపా, భారాసలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగాయి. మంచిర్యాలలో శనివారం రాత్రి భారాస అధినేత కేసీఆర్ రోడ్షో జరిగింది. -
దేవుడి పేరుతో భాజపా రాజకీయం
[ 05-05-2024]
దేశాన్ని పదేళ్లు పాలించిన భాజపా చేసిన అభివృద్ధి ఏమీ లేకనే దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని మంత్రి సీతక్క విమర్శించారు. -
రాజ్యాంగం మార్చే ప్రసక్తే లేదు
[ 05-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వదంతులు ప్రజలు నమ్మొద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు మదన్సింగ్ రాఠోడ్ తేల్చిచెప్పారు. -
సిబ్బంది కొరత.. రోగుల అవస్థ
[ 05-05-2024]
జిల్లాలోని పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులు, ఏఎన్ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
జిల్లా అభివృద్ధే సీఎం రేవంత్రెడ్డి అభిమతం
[ 05-05-2024]
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు -
బాల్యవివాహాలతో అనర్థాలు
[ 05-05-2024]
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఏర్పడుతాయని మహిళా సాధికారత కేంద్రం ఆర్థిక నిపుణుడు నిఖిల్రెడ్డి పేర్కొన్నారు. -
కబ్జాల వైపు కన్నెత్తి చూడరా?
[ 05-05-2024]
ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం. -
పేరుకే శిబిరం.. పర్యవేక్షణ పూజ్యం
[ 05-05-2024]
జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది. -
ప్రక్షాళన మా నుంచే మొదలైంది.. మరి మీరు?
[ 05-05-2024]
బాధితులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలిగించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా అర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్(ఓఎస్ఏఎమ్) సభ్యులు అన్నారు. -
లక్ష మెజార్టీతో గెలుపు ఖాయం
[ 05-05-2024]
ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!