logo

తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌

Published : 21 May 2022 10:58 IST

హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని సోమాజిగూడ రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు వీహెచ్, అంజన్‌కుమార్‌ యాదవ్, రాములు నాయక్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని