170 బస్తాల బియ్యం పట్టివేత
ఆదోని పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ప్రభుత్వ రాయితీ బియ్యం రవాణాపై ఆదోని రెండో పట్టణ పోలీసులు దాడులు చేపట్టారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్కుమార్ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.
ఐదుగురు అరెస్టు.. మరొకరు పరారీ
నిందితులు, బియ్యం బస్తాలు, వాహనాలను చూపిస్తున్న డీఎస్పీ వినోద్కుమార్,
సీఐ గుణశేఖర్బాబు తదితరులు
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే: ఆదోని పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ప్రభుత్వ రాయితీ బియ్యం రవాణాపై ఆదోని రెండో పట్టణ పోలీసులు దాడులు చేపట్టారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్కుమార్ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని సాయిబాబా దేవాలయం వద్ద రెండు ఆటోల్లో రాయితీ బియ్యం బస్తాలను తరలిస్తుండగా రెండో పట్టణ సీఐ గుణశేఖర్బాబు, ఎస్సై హనుమంతరెడ్డి సిబ్బందితో కలిసి దాడులు చేసి పట్టుకున్నారు. 50 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు బియ్యం తరలిస్తున్న ఎరుకలి మహేశ్, హనుమంతప్ప, ఇందప్పలను అరెస్టు చేశారు. వారిని విచారించగా ఈ బియ్యం బస్తాలను శిరుగుప్ప చెక్పోస్టు వద్ద ఉన్న రెండు లారీలకు తరలిస్తున్నారని తేలడంతో సంఘటన స్థలానికి చేరుకొని రాయితీ బియ్యం లోడు చేసుకుంటున్న రెండు లారీలను సైతం సీజ్ చేసి, 120 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని లారీ డ్రైవరు ఖాసీం, హమాలీ గణేశ్లను అరెస్టు చేశారు. ఆదోని పట్టణం హనుమన్నగర్కు చెందిన గొల్ల రాజశేఖర్ అనే వ్యక్తి పట్టణంలో తక్కువ ధరలకు బియ్యం కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రంలోని రారావి ప్రాంతానికి అక్రమంగా బియ్యం తరలిస్తున్నాడని విచారణలో తేలిందన్నారు. రాజశేఖర్ పరారీలో ఉన్నాడన్నారు. బియ్యం అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరెవరున్నారో గుర్తించి కేసు నమోదు చేస్తామన్నారు. ఈ దాడుల్లో మొత్తం 68 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు, నాలుగు వాహనాలను సీజ్ చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా బసవ జయంతి వేడుకలు
[ 10-05-2024]
హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో స్థానిక శివాలయంలో శుక్రవారం బసవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
48 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలి
[ 10-05-2024]
ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం సాయంకాలం సమావేశం నిర్వహించారు. -
శనివారం ఆదోనికి రానున్న జేపీ నడ్డా
[ 10-05-2024]
ఆదోని పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా వస్తున్నారు. -
ఆదర్శ ఉద్యోగులకు అభినందన
[ 10-05-2024]
ఆర్టీసీకి ఏప్రిల్ నెలలో అధిక ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి శుక్రవారం నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభను నిర్వహించారు. -
తెదేపా గెలిస్తే ఇంటి వద్దకే పింఛన్
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు రూ.6,000 పెన్షన్లు అందిస్తామని తెదేపా మండల కన్వీనర్ షేక్షావలి అన్నరు. -
ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంతో వైకాపా మోసం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ చట్టం అమలులోకి తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేస్తోందని ఎమ్మిగనూరు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆరోపించారు. -
ఘనంగా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
సున్నిపెంటలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. -
ఘనంగా బస్వేశ్వరస్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
మండల కేంద్రమైన సీబెళగల్లో శుక్రవారం వీరశైవ సంఘం ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
తెదేపా తెచ్చింది.. వైకాపా ఆపింది
[ 10-05-2024]
ప్రజల దాహం తీర్చాలని.. విద్యారంగాన్ని ముందుకు నడిపించాలని.. అతివకు అండగా నిలవాలని.. పల్లెల పొలాలు తడపాలని.. వారధి నిర్మాణంతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని.. పేదలకు గూడు నిర్మించి నీడ కల్పించాలని భావించారు. -
జగన్ మాటలు వినని జనం
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాటలు వినే వారు కరవయ్యారు. కార్పొరేటర్లు, కొందరు నేతలు సీఎం సభకు మహిళలను తీసుకొచ్చారు -
జగన్ సభ.. అబద్ధాలకు వేదిక
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు. -
సాగు యంత్రం.. జగన్ కుతంత్రం
[ 10-05-2024]
‘‘ సాగు వ్యయం తగ్గించి.. నికర ఆదాయం పెంచాలనే తపనతో ఆర్బీకే పరిధిలోని రైతుబృందాలకు కనీసం ఒక వైఎస్సార్ యంత్రసేవ కేంద్రం (సీహెచ్సీ) ఏర్పాటు చేస్తున్నాం.. -
గద్దెనెక్కారు.. కొండలు కూల్చారు
[ 10-05-2024]
ఆపదలో ఆదుకుంటాడని.. అవసరమొస్తే సాయం చేస్తాడని నమ్మి మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటేశాం.. తీరా గద్దెనెక్కాక.. ప్రజా అవసరాలు మరిచారు.. ఊళ్లకు దారి వేయలేదు.. గుక్కెడు నీరివ్వలేదు.. -
ముగిసిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 10-05-2024]
జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
జగన్ పాలనలో అన్ని రంగాలు నాశనం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నంద్యాల తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 10-05-2024]
‘‘ఎన్నికల పోలింగ్కు 72 గంటల సమయం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. -
జగన్మాయా..వైద్యం అందదయా!
[ 10-05-2024]
ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి జగన్, ప్రజాప్రతినిధులు పలు ప్రసంగాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. -
నిర్వాసితులపై జగన్ పైసాచికత్వం
[ 10-05-2024]
నీళ్లొస్తే బతుకులు బాగుపడతాయని ఆలోచించారు. జీవనాధారమైన భూములను త్యాగం చేశారు. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
మంత్రి ఇలాకా...అరాచకాల కేక
[ 10-05-2024]
‘‘డోన్లో గత ప్రభుత్వంలా కాకుండా అక్రమాలకు తావులేకుండా ప్రజలకు మేలైన పాలన అందించాం. నేరాలు అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!