logo

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాండూర్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో శుక్రవారం రెండు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

Published : 29 Mar 2024 19:40 IST

నాగిరెడ్డిపేట: తాండూర్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో శుక్రవారం రెండు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తాండూరు, మెల్లకుంట తండా గ్రామాలలో ప్రాథమిక సహకార సంఘ కార్యదర్శి ఆకిరి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఈ సంఘం పరిధిలో 11 కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని, వరి కోతను రైతులు ప్రారంభించినట్లు, ప్రభుత్వం ఈ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిందని వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని