వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
తాండూర్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో శుక్రవారం రెండు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
నాగిరెడ్డిపేట: తాండూర్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో శుక్రవారం రెండు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తాండూరు, మెల్లకుంట తండా గ్రామాలలో ప్రాథమిక సహకార సంఘ కార్యదర్శి ఆకిరి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఈ సంఘం పరిధిలో 11 కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని, వరి కోతను రైతులు ప్రారంభించినట్లు, ప్రభుత్వం ఈ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిందని వారు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపణ ఉత్సవాలు
[ 28-04-2024]
ల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. -
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
[ 28-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఆరో వార్డులోని చర్చి కౌంపౌండ్ కాలనీలో పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
[ 28-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఆరో వార్డులోని చర్చి కౌంపౌండ్ కాలనీలో పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
భాజపా కార్యకర్తల సమావేశం
[ 28-04-2024]
మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో మండల పార్టీ కార్యకర్తలతో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. -
విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నూతన కార్యవర్గం
[ 28-04-2024]
దేశం, ధర్మం కోసం సంస్కృతి సంప్రదాయాలను, సమాజాన్ని రక్షించే విధంగా యువత పనిచేయాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా సహసంయోజక్ వినోద్ అన్నారు. -
బాధితుడికి చెక్కు అందజేత
[ 28-04-2024]
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన నర్సింలు ఇటీవల అనారోగ్యం పాలవ్వడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
బైక్ర్యాలీతో ఎన్నికల ప్రచారం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగిరెడ్డిపేట మండలంలోని 25 గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్రావు ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. -
పల్లె బాట.. ఓట్ల వేట
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. భారాస, కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లతో ప్రజల్లోకి వెళ్తుండగా.. -
ఇంటికే ఓటరు చీటీలు
[ 28-04-2024]
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఒప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. పోలింగ్ రోజు అవసరమైన పోల్ చీటీలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. -
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
[ 28-04-2024]
వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. -
‘పదేళ్లలో అభివృద్ధి శూన్యం’
[ 28-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, ఆర్ఎస్ఎస్, ఎన్డీయే కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎస్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్రెడ్డి అన్నారు. -
భారాస పేదల పార్టీ
[ 28-04-2024]
భారాస ఎప్పటికీ పేదలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. -
ఏకకాలంలో రుణమాఫీ
[ 28-04-2024]
రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
సందేహాలుంటే.. ఫోన్ కొట్టండి
[ 28-04-2024]
మే 13న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా
[ 28-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులో ఓ వినియోగదారుడు ఏప్రిల్ రెండో వారం నుంచి రూ.7 లక్షల మేర లావాదేవీలు జరిపారు. -
ఓటర్లలో ఎక్కువ.. ప్రాతినిధ్యంలో తక్కువ
[ 28-04-2024]
ఓటర్ల సంఖ్యలో అతివలే పురుషుల కంటే ఎక్కువగా ఉంటున్నారు. కానీ, పార్లమెంట్కు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడంలో మాత్రం వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. -
తగ్గుతుందా.. పెరుగుతుందా..?
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
గెలిపిస్తే.. కామారెడ్డికి తాగునీరు తెప్పిస్తా
[ 28-04-2024]
‘గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉమ్మడి మాచారెడ్డి మండలం భారీ మెజారిటీనిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీని మరింత ఆశీర్వదించాలి’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
‘ఓర్వలేక బిల్లులు ఆపేశారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొన్ని బిల్లులు ఆపేశారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మోస్రా, చందూర్, వర్నిల్లో శనివారం రాత్రి ఆయన రోడ్ షో నిర్వహించారు. -
కూలి పెంచితేనే ప్రయోజనం
[ 28-04-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఇచ్చేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. -
నెల రోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తా
[ 28-04-2024]
ఎంపీగా మళ్లీ గెలిపిస్తే నెలరోజుల్లోనే చక్కెర పరిశ్రమలు తెరిపిస్తానని నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న..