logo

కాషాయం కప్పుకున్న ప్రభాస్‌

ఇటీవల బిజద వీడిన బరగఢ్‌ మాజీ ఎంపీ ప్రభాస్‌సింగ్‌ సోమవారం సాయంత్రం దిల్లీలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కాషాయం కండువా ధరించారు.

Published : 16 Apr 2024 03:58 IST

దిల్లీ భాజపా కార్యాలయంలో కేంద్ర నేతల సమక్షంలో ప్రభాస్‌ సింగ్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఇటీవల బిజద వీడిన బరగఢ్‌ మాజీ ఎంపీ ప్రభాస్‌సింగ్‌ సోమవారం సాయంత్రం దిల్లీలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కాషాయం కండువా ధరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌’ ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేస్తున్న సేవలకు తాను ఆకర్షితుడినై భాజపాలో చేరినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని