అసెంబ్లీ బరిలో ఇద్దరు మాజీ అధ్యక్షులు
పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనాలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
బెగునియా నుంచి జేబీ కుమారుడు పృథ్వీ
75 మందితో కాంగ్రెస్ అసెంబ్లీ జాబితా
జయదేవ్ జెనా , నిరంజన్ పట్నాయక్
భువనేశ్వర్, న్యూస్టుడే: పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనాలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ (దివంగత) ముఖ్యమంత్రి జె.బి. పట్నాయక్ కుమారుడు పృథ్వీవల్లభ్ పట్నాయక్ కూడా పోటీ చేస్తున్నారు. ఏఐసీసీ అధిష్ఠానం ఆదివారం రాత్రి 75 మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. తల్సరా, బలిగుడ, కవిసూర్యనగర్ స్థానాలకు ఇదివరకు ప్రకటించిన అభ్యర్థులను మార్చింది. వివరాలివీ...
పృథ్వీవల్లభ్పట్నాయక్ , బ్రహ్మపుర అభ్యర్థి దీపక్ పట్నాయక్
అభ్యర్థులు వీరే..
నిరంజన్ పట్నాయక్ (భొండారి పొఖరి), జయదేవ్జెనా (ఆనందపూర్), పృథ్వీవల్లభ్ పట్నాయక్ (బెగునియా), అభిషేక్సేఠ్ (అతాబిరా), దేవేంద్ర భితీరియా (తల్సరా) కేదారినాథ్ బరిహ (కుచిండ), దిలీప్కుమార్ దురియా (రెంగాలి), దుర్గాప్రసాద్ పాఢి (సంబల్పూర్), అసఫ్ అలీఖాన్ (రెఢాఖోల్), హేమ్హేంబ్రం (దేవ్గఢ్), నిర్మల్చంద్ర నాయక్ (తెల్కోయి), సుభ్రత చక్ర (ఘసిపుర), హృషికేష్ నాయక్ (పాట్నా), ప్రతిభామంజలి నాయక్ (కేంఝర్), యశ్వంత్ లగురి (చంపువా), శ్వేతా ఛత్తర్ (జొషిపూర్), రాంకుమార్ సొరెన్ (సరసకోణా), జోగేంద్ర బన్రా (రాయ్రంగపూర్), మురళీధర్ నాయక్ (బంగిరిపొషి), లక్ష్మీధర్ సింగ్ (కరంజియా), దుర్గాచరణ టుడు (ఉదలా), బాదల్ హేంబ్రం (బరిపద), ప్రవాస్ కర్ మహాపాత్ర్ (మొరదా), సత్యశివదాస్ (భాగ్రాయి), బిజన్నాయక్ (బస్తా), సుదర్శన్ జెనా (రెమునా), సుభ్రత్ ధడ (సొరొ), హిమాంశు శేఖర్ బెహరా (సిములియా), అనిత్ పట్నాయక్ (భద్రక్), అశోక్కుమార్ దాస్ (బాసుదేవపూర్), రంజన్కుమార్ బెహరా (ధాంనగర్), అమీయకుమార్ మహాపాత్ర్ (చాంద్బలి), కనకలత మల్లిక్ (బింఝారపూర్), ఆరతి దేవ్ (బొరి), కిసాన్ పండా (ధర్మశాల) సుదీప్కుమార్ కర్ (జాజ్పూర్), బందితా పండా (కొరై), సుస్మితా సింగ్దేవ్ (ఢెంకనాల్), గోవర్థన్ శేఖర్ నాయక్ (హిందోళా), బిప్రబర్ సాహు (కామాక్ష్యనగర్), రంజిత్కుమార్ సాహు (పరజింగ), ప్రఫుల్లచంద్ర దాస్ (తాల్చేర్), అంబికా ప్రసాద్ భట్ట (అనుగుల్), నరోత్తం నాయక్ (ఛెండిపద), బిజయానంద చౌలియా (అఠామల్లిక్), ప్రదీప్ శెఠి (బీర్మహరాజపూర్), ప్రియబ్రతసాహు (సోన్పూర్), బీరేంద్ర బాగ్ (టిట్లాగఢ్), కమల్చరణ్ తండి (ఖరియార్), ఉపేంద్ర ప్రధాన్ (బలిగుడ), సంజయ్ కుమార్ సాహు (బడాంబ), దేబాశిష్ పట్నాయక్ (బంక), మెహబూబ్ అహమ్మద్ఖాన్ (అఠాగఢ్), మీరా మల్లిక్ (చౌద్వార్-కటక్), జ్యోతిరంజన్ మల్లిక్ (నియాలి), రామచంద్ర గొచ్ఛాయత్ (కటక్-సదర్), అక్యూబ్ ఉజ్జామన్ ఖాన్ (సాలెపూర్), రతికాంత్ కానుంగో (పట్కురా), దేబస్మితశర్మ (ఒళి), నిరంజన్ నాయక్(పరదీప్), హిమాంశు భూషణ్ మల్లిక్ (తిర్తోల్), నళినీ స్వయిన్ (ఎరసమ-బలికుద), సుజిత్ మహాపాత్ర్ (పూరీ), మిత్రభాను మహాపాత్ర్ (బ్రహ్మగిరి), జయంత్కుమార్ భొయ్ (జయదేవ్), ప్రశాంతకుమార్ చంపతి (ఏకామ్ర-భువనేశ్వర్), సంతోస్ జెనా (జట్నీ), బిభుప్రసాద్ మిశ్ర (రణపూర్), రంజిత్ దాస్ (నయాగఢ్), బిపిని బిహారీ స్వయిన్ (కవిసూర్యనగర్), చిత్రసేన్ బెహరా (కళ్లికోట), సురభి బిశోయి (అస్కా), రజనీకాంగ్ పార్థి (హింజిలి), దీపక్ పట్నాయక్ (బ్రహ్మపుర), శ్రీధర్ దేవ్ (దిగపహండి)ల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఆర్పీ సభ్యురాలు సస్పెండ్
[ 29-04-2024]
గజపతి జిల్లా గుమ్మ సమితి బోడకోలాకోట్ పంచాయతీ పరిధిలోని సీఆర్పీసభ్యురాలు గీతాంజలి బుయ్యన్ను విధులు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల అధికారి స్మృతి రంజన్ ప్రధాన్ సోమవారం తెలిపారు. -
కూలీ పనికి వెళ్ళిన బాలిక, యువతి అదృశ్యం
[ 29-04-2024]
కూలీ పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి బాలిక, యువతి అదృశ్యమైన ఘటన నవరంగపూర్ జిల్లా రాయ్ఘర్ సమితి మహడ గ్రామంలో చోటుచేసుకుంది. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్లో నవరంగపూర్కు కాంస్యం
[ 29-04-2024]
దుబాయిలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్లో నవరంగపుర్ జిల్లాకు చెందిన బాలుడు విజయం సాధించాడు. -
ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్
[ 29-04-2024]
నవరంగపూర్ జిల్లాలో రాజకీయ పార్టీల ఎన్నికల సమావేశాలకు హాజరైనందుకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. -
కుమారుడిని నరికి చంపిన తండ్రి
[ 29-04-2024]
నవరంగపూర్ జిల్లా నందపండి సమితి టెంటులిఘంటి పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న దండ్ర గ్రామంలో కన్న తండ్రి తన కుమారుడిని కత్తితో నరికి చంపిన ఘటన చర్చనీయాంశమైంది. -
20 క్వింటాల ఇప్ప పువ్వు స్వాధీనం
[ 29-04-2024]
జిల్లాలో ఆబ్కారీ, పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
మగువ.. ప్రచారంలో తెగువ
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. -
పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ
[ 29-04-2024]
పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. -
మధుబాబు సేవలు చిరస్మరణీయం: గవర్నర్
[ 29-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్ మధుసూదన్ దాస్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్దాస్ అభివర్ణించారు. -
మండుటెండల్లో.. చల్లచల్లగా!
[ 29-04-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. -
మౌనమేలనోయి!
[ 29-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
‘జగన్నాథ్’లకు అగ్ని పరీక్ష
[ 29-04-2024]
రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. -
డబుల్ ఇంజిన్ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు
[ 29-04-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు. -
పొట్టంగిలో భారీ వర్షం
[ 29-04-2024]
కొరాపుట్ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. -
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో: రాహుల్
[ 29-04-2024]
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్ గాంధీ సాలెపూర్ సమావేశంలో ఆదివారం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!