ఔషధ నిల్వలపై పర్యవేక్షణ
కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సరిపడా ఔషధ నిల్వపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు కె.రజిత పేర్కొన్నారు. జలుబు, దగ్గు, జ్వర లక్షణాలకుసాధారణంగా వినియోగించే మందులు
ఏడీ రజిత
కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సరిపడా ఔషధ నిల్వపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు కె.రజిత పేర్కొన్నారు. జలుబు, దగ్గు, జ్వర లక్షణాలకుసాధారణంగా వినియోగించే మందులు దాదాపు అన్ని చోట్లా అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత లేదన్నారు. పరిస్థితులను ఊహించి చాలాచోట్ల ఫార్మాసిస్టులు ముందస్తుగానే నిల్వలు తెప్పించుకున్నారన్నారు. జిల్లాలో కేసులుఎక్కువవుతున్న నేపథ్యంలో ఔషధాల సరఫరా తదితర అంశాలపై ఆమె ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈనాడు, విశాఖపట్నం: అవసరమైన మందుల నిర్వహణపై నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో డ్రగ్ కంట్రోలర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అజిత్రోమైసిన్, పారాసిటమాల్, సిట్రిజన్, ఐవర్మెక్టిన్, విటమిన్ మాత్రలు వంటి ముప్పై రకాలకు చెందిన లిస్టు పంపారు. అవి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయన్నవి ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పంపుతున్నాం. వీటిల్లో ఎటువంటి కొరత లేదు.
ఐదుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో...
ప్రస్తుతం ఔషధాల వినియోగం పెరుగుతోంది. మందుల దుకాణాల్లో అనేక రకాలవి ఉంటున్నాయి. మార్కెట్లోకి కొత్త పేర్లతో పలు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అవి ఎంత నాణ్యమైనవో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ, ప్రస్తుతం కొవిడ్కు వినియోగించే మందులపై నిఘా ఉంచాం. డ్రగ్ నాణ్యతను తనిఖీ చేసేందుకు నమూనాలు సేకరిస్తున్నాం. జిల్లాలో అయిదుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపడుతున్నాం. ఒక్కొక్కరు 8 నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటన్నింటినీ చేపడుతున్నాం. ఎవరెవరు ఏ మందులు తెప్పిస్తున్నారు, నిల్వలు ఎంతున్నాయి, అధిక ధరకు ఏమైనా విక్రయిస్తున్నారా? అన్న అంశాలపై అనకాపల్లి, నర్సీపట్నం, గాజువాక, నగర పరిధిలో ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తారు. మాస్కులు, పీపీఈ కిట్లు సమృద్ధిగా ఉన్నాయి.
బాధితుల్ని గుర్తించేందుకు మాత్రమే...
కొన్ని మందుల దుకాణాల్లో పారాసిటమాల్ మాత్రల విక్రయంపై ఆంక్షలు అవాస్తవం. ఈ డ్రగ్పై ఎక్కడా ఎటువంటి ఆంక్షలు లేవు. కొవిడ్ నేపథ్యంలో దుకాణదారులు ఎవరికి విక్రయిస్తున్నారో వారి వివరాలు తీసుకోమంటున్నాం. ఆ వివరాలను సమీప ఆరోగ్య కేంద్రానికి పంపించి బాధితులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ తీసుకొచ్చారు తప్ప, ఎవరికీ విక్రయించకుండా ఉండకూడదు. డ్రగ్ నాణ్యత, అధిక ధరకు విక్రయించడంపై కొవిడ్ మొదటి, రెండు దశల్లో పది వరకు కేసులు నమోదు చేశాం. వీటిపై ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నాయి. రెమ్డెసెవిర్ సూది మందును అధిక ధరకు విక్రయించడం, అనధికారికంగా ఉంచడంపై ఏడు, ఆక్సిజన్ సిలిండర్ల అనధికార నిర్వహణ, శానిటైజర్ల నాణ్యత తదితర అంశాలపై నాలుగు కేసులు పెట్టాం.
గత అనుభవాల దృష్ట్యా..
కొవిడ్ రెండో దశలో అత్యవసర సమయాల్లో వినియోగించిన ఇంజక్షన్లు, ఇతర మందులకు ప్రస్తుతం డిమాండు లేదు. ఎవరూ కావాలని అడగడం లేదు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎవరు వీటిని తెప్పిస్తున్నారు, ఎవరి వద్ద ఎన్ని ఇంజక్షన్లు ఉన్నాయన్న వివరాల్ని మాత్రం ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ టీం ఆధ్వర్యంలో ఇటువంటి వాటిపై ప్రత్యేక నిఘా నిరంతరం ఉంటుంది. ఎవరైనా అధిక ధరలకు విక్రయించినా ఇతర అనైతిక వ్యాపారం సాగించినా ప్రజలు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేయొచ్చు.నాణ్యత పరిశీలనకు నమూనాల సేకరణ
ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయం, విశాఖపట్నం ఫోన్ నంబర్ 0891 2552886
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
[ 26-04-2024]
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?