వీఎంఆర్డీఏ ఆదాయానికి గండి!
కోట్ల రూపాయలతో నిర్మించిన కల్యాణ మండపాలు ఖాళీగా ఉండడంతో వీఎంఆర్డీఏ ఆదాయానికి గండి పడుతోంది. పెదగంట్యాడలోని ఓపెన్ ఆడిటోరియం, చినముషిడివాడలోని ఆధునిక కల్యాణ మండపం, పిఠాపురం కాలనీలోని షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణాలు పూర్తయ్యి ఏళ్లు
ఖాళీగా రూ.కోట్లతో నిర్మించిన కల్యాణ మండపాలు
మరెన్నో దుకాణాలు, ప్లాట్లదీ అదే పరిస్థితి
కోట్ల రూపాయలతో నిర్మించిన కల్యాణ మండపాలు ఖాళీగా ఉండడంతో వీఎంఆర్డీఏ ఆదాయానికి గండి పడుతోంది. పెదగంట్యాడలోని ఓపెన్ ఆడిటోరియం, చినముషిడివాడలోని ఆధునిక కల్యాణ మండపం, పిఠాపురం కాలనీలోని షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణాలు పూర్తయ్యి ఏళ్లు గడుస్తోంది. వీటి ద్వారా వీఎంఆర్డీఏకు పైసా ఆదాయం రాకపోగా నిర్వహణ వ్యయం మాత్రం తప్పడం లేదు. గతంలో లీజుకు టెండర్లు పిలిచినప్పటికీ ధర ఎక్కువగా ఉన్నందున ఎవరూ ముందుకు రాలేదు.
ఈనాడు, విశాఖపట్నం: పెదగంట్యాడలోని ఓపెన్ ఆడిటోరియాన్ని గత కొన్నేళ్లుగా వేలానికి ఉంచుతున్నా, ఎవరూ తీసుకోవడం లేదు. రెండంతస్థుల్లో కలిపి 7383 చదరపు అడుగుల్లో నిర్మించిన ఆడిటోరియం నిరుపయోగంగా పడుంది. గత నెల 4న రూ.28 లక్షల ప్రాథమిక ధరతో దీనికి వేలం పాట నిర్వహించారు. కనీసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అంతకుముందు జనవరిలో పిలిచినా స్పందన కరవైంది. మూడేళ్లుగా ఇదే తంతు. రెండేళ్ల కిందట ధర తగ్గించి పిలిచినా ప్రయోజనం లేదు. అధికారులు మాత్రం ఎందుకు స్పందన ఉండడం లేదనేది విశ్లేషించడం లేదు. అసలు అక్కడ అంత డిమాండు ఉందా? గుత్తేదారులు ఎవరైనా రింగవుతున్నారా? లేకుంటే అక్కడి మార్కెట్ పరిస్థితులకు వీలుగా ఎంత ధర నిర్ణయిస్తే బాగుంటుందనేది ఆలోచించడం లేదు.
చినముషిడివాడలోని కల్యాణ మండపాన్ని రూ.7 కోట్లతో నిర్మించారు. సెంట్రలైజ్డ్ ఏసీతో ఆధునిక వసతులతో అందుబాటులోకి వచ్చినప్పటికీ గత నెలలో పిలిచిన వేలం పాటకి స్పందన రాలేదు. దీనికి రూ.85 లక్షల వరకు అప్సెట్ ధర నిర్ణయించారు. తగిన ప్రాచుర్యం కల్పించి దాని ప్రాధాన్యం తెలియజేస్తే మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు.
నగరం నడిబొడ్డున పిఠాపురం కాలనీలోని షాపింగ్ కాంప్లెక్సు కొన్నేళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. కేవలం అధికారుల ఉదాసీనత వల్ల రూ.కోట్ల ఆదాయం కోల్పోయింది. ఇందులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ నిర్ణయం ఉపసంహరించుకోవడంతో ఎటూ కానట్లుగా దీని పరిస్థితి అయిపోయింది. విలువైన భవనం ఖాళీగా ఉండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
మిగులు ప్లాట్ల విషయంలో..
వివిధ ప్రాంతాల్లో మిగిలిపోయిన ఓపెన్ ప్లాట్లకు అక్కడ వాస్తవ ధర మరచి ఎక్కువ ధర పెట్టడంతో వేలంలో స్పందన కరవవుతోంది. ఏదో వేలం నిర్వహించామని చేతులు దులుపుకొంటున్నారు తప్ప వాటిని ఎలా విక్రయించాలనే దానిపై కసరత్తు కనిపించడం లేదు. కొన్నేళ్లుగా పలు ప్రాంతాల్లో 50 వరకు ప్లాట్లు మిగిలిపోగా, గత ఏడాది నిర్వహించిన వేలంలో వాటిల్లో పది మాత్రమే వెళ్లాయి. గత నెల వేలంలో కేవలం నాలుగు మాత్రమే అమ్ముడయ్యాయి. వీటి విషయంలో ఒక పూర్తిస్థాయి కసరత్తు లేకపోవడంతో ఏళ్లుగా అవి మిగిలిపోతున్నాయి.
డబ్బులు కట్టించుకొని..
ఏళ్లుగా వీఎంఆర్డీఏకు చెందిన దుకాణాల్లో ఉంటున్న వారిని తొలగిస్తామని చెప్పిన అధికారులు వారి కొనసాగింపునకు రుసుములు వసూలు చేసినప్పటికీ దుకాణాలు అప్పగించడం లేదు. కొద్ది నెలల కిందట బినామీలు నిర్వహిస్తున్న దుకాణాల లీజు రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తరువాత లీజు క్రమబద్ధీకరణ నిబంధన కింద 45 దుకాణాల నుంచి 12 నెలల అద్దె అపరాధ రుసుముగా వసూలు చేశారు. దీంతో కొందరు చెల్లించినా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. కనీసం కొత్త అద్దె ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత కరవవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
[ 26-04-2024]
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?