కేబినెట్లోకి మరో ఏడుగురు మహిళలు
కేంద్రంలో మహిళా మంత్రుల సంఖ్యాబలం మరింత పెరిగింది. కొత్తగా మరో ఏడుగురు బుధవారం
11కు చేరిన సంఖ్యాబలం
దిల్లీ: కేంద్రంలో మహిళా మంత్రుల సంఖ్యాబలం మరింత పెరిగింది. కొత్తగా మరో ఏడుగురు బుధవారం సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో కలిపి మొత్తం మహిళా మంత్రుల సంఖ్య 11కి చేరింది. ఈమేరకు కొత్తగా మంత్రిమండలిలో చేరినవారిలో మీనాక్షి లేఖి, శోభ కరంద్లాజే, అనుప్రియ సింగ్ పటేల్, దర్శన విక్రమ్ జర్దోష్, అన్నపూర్ణ దేవి, ప్రతిమా భౌమిక్, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్లు ఉన్నారు. వీరిలో తొలిసారి ఎంపీలు అయినవారు ముగ్గురున్నారు. అనుప్రియ సింగ్ పటేల్ గతంలో ప్రధాని మోదీ నేతృత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీల (కేబినెట్ మంత్రులు)తో పాటు సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్ సరూతాలు ఇప్పటికే మంత్రిమండలిలో ఉన్నారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా ఉన్న దేబశ్రీ చౌధురి బుధవారం ఉదయం రాజీనామా చేశారు. మోదీ తొలి ప్రభుత్వం (2014-19)లో 9 మంది మహిళా మంత్రులుండేవారు.
నేడు కేబినెట్, మంత్రిమండలి భేటీ!
విస్తరణ నేపథ్యంలో కేంద్ర కేబినెట్, మంత్రిమండలి భేటీలు గురువారం నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా మంత్రివర్గ విస్తరణ అనంతరం ప్రధాని ఈ భేటీలను నిర్వహిస్తుంటారు. ఈ రెండు సమావేశాలూ సాయంత్రం ఒకదాని వెంట మరొకటి నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మంత్రులకు ప్రధాని అభినందనలు
కేంద్ర మంత్రులుగా బుధవారం ప్రమాణస్వీకారం తన సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, భారత్ను సుదృఢమైన సౌభాగ్య దేశంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అభినందనలు తెలిపారు.
16 మంది తొలిసారి ఎంపీలైనవారే..
కొత్తగా మొత్తం 36 మంది కేంద్ర మంత్రులుగా బుధవారం ప్రమాణస్వీకారం చేయగా.. వారిలో 16 మంది తొలిసారి ఎంపీలైనవారున్నారు.
సగటు వయసు 58..
విస్తరణ అనంతరం కేంద్ర మంత్రిమండలి సగటు వయసు 61 నుంచి 58 ఏళ్లకు తగ్గింది. మంత్రుల్లో 35 ఏళ్ల నిశీథ్ ప్రామాణిక్ (పశ్చిమబెంగాల్లోని కూచ్బిహార్ ఎంపీ) పిన్న వయస్కులు. 72 ఏళ్ల సోమ్ ప్రకాశ్ వయసులో అందరికంటే పెద్దవారు. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన 43 మంది మంత్రుల్లో సగటు వయసు 56 ఏళ్లు.
వైద్యులు.. న్యాయవాదులు.. ఇంజినీర్లు..
ప్రధాని మోదీ మంత్రిమండలిలోకి కొత్తగా చేరిన 36 మందిలో చాలామంది వివిధ వృత్తి నిపుణులున్నారు. వీరిలో పలువురు ఇంజినీర్లు కాగా.. 8 మంది న్యాయవాదులు, నలుగురు వైద్యులు, ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు, నలుగురు ఎంబీఏ పూర్తిచేసినవారు ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారుల్లో ఒడిశాకు చెందిన అశ్వనీ వైష్ణవ్, బిహార్కు చెందిన రాంచంద్ర ప్రసాద్ సింగ్లు ఉన్నారు. వైద్యుల్లో పశ్చిమబెంగాల్కు చెందిన సుభాస్ సర్కార్ (గైనకాలజిస్ట్), మహారాష్ట్రకు చెందిన భగవత్ కిషన్రావు కరడ్ (జనరల్, పిడియాట్రిక్ సర్జన్), భారతి ప్రవీణ్ పవార్ (ఎంబీబీఎస్), గుజరాత్కు చెందిన ముంజపర మహేంద్రభాయ్ (కార్డియాలజిస్ట్)లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. -
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకుంది. -
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్డేట్ చేయాలని కేంద్ర విద్యాశాఖ ఎన్సీఈఆర్టీకి సూచించినట్లు సమాచారం. -
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
అమిత్ షా వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్ (Twitter)తోపాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. -
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. -
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
ఇటీవల కాలంలో డీప్ఫేక్ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. -
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్