Pawan Kalyan: పవర్స్టార్ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
‘బ్రో’ (BRO) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కొన్ని విశేషాలు..
హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా పవన్కల్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు చిత్రబృందం స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. పవన్, సంగీత దర్శకుడు తమన్ (Thaman), సాయి ధరమ్ తేజ్కు సంబంధించిన ఓ స్పెషల్ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. ఇందులో ‘నబో నబో నబ్బరిగాజులు’ పాటకు ఈ ముగ్గురూ మాస్ స్టెప్పులు వేశారు. ముఖ్యంగా పవన్కల్యాణ్ ఈ సాంగ్లో ‘తమ్ముడు’లోని ఓ మాస్ గెటప్ను రీ క్రియేట్ చేస్తూ లుంగీ, కళ్లద్దాలతో కనిపించారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్గా మారింది. చాలారోజుల తర్వాత పవన్ని ఇలాంటి మాస్ లుక్లో చూడటం ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలకృష్ణను అలా చూసి అభిమానులు షాకైపోయారు!
సాయిధరమ్ తేజ్కు స్పెషల్ గిఫ్ట్..!
‘బ్రో’ వేడుకలో తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్కు పవన్కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్ అందించారు. ‘మై డియర్ మార్కండేయ’ పాటలో తాను ధరించిన బ్లాక్ గొలుసును సాయితేజ్కు బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ నీతూ లుల్లా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు చెప్పారు.
వైష్ణవ్ తేజ్తో అలా..!
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందులో పవన్కల్యాణ్.. వైష్ణవ్కు కాస్త సీరియస్ లుక్ ఇచ్చారు. చిత్రబృందం గురించి మాట్లాడుతున్న పవన్.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి వెనక్కి తిరగ్గా.. ఆయన పక్కనే ఉన్న వైష్ణవ్ నిర్మాత గురించి మాట్లాడాలని గుర్తు చేశారు. దీంతో పవన్.. ‘‘చెప్తాను. నేను ఎవర్నీ మర్చిపోను. నిర్మాత గురించి ఎలా మర్చిపోతా’’ అని నవ్వేశారు.
కోలీవుడ్ సూపర్హిట్ చిత్రం ‘వినోదాయ సిత్తం’కు రీమేక్గా ‘బ్రో’ సిద్ధమైంది. సముద్రఖని దర్శకుడు. కేతికాశర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ఇందులో పవన్కల్యాణ్ కాలం అనే దేవుడి రూపంలో కనిపించనున్నారు. సాయిధరమ్ తేజ్ మార్కండేయగా సందడి చేయనున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలను చూస్తే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో పవన్.. తన గత చిత్రాల్లోని ఐకానిక్ స్టెప్పులను రీ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. జులై 28న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు